సీఎం కేసీఆర్ ను కలిసిన న్యాయ శాఖ కార్యదర్శి

సీఎం కేసీఆర్ ను కలిసిన న్యాయ శాఖ కార్యదర్శి
న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు.

డైయిరిఫామ్  చైర్మన్ లోకభూమారెడ్డి తన మనుమరాలి వివాహానికి రావలసిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించారు.

సిధ్దిపేటకు చెందిన టీఆర్ఎస్ నాయకులు మూర్తి బాల్ రెడ్డి తన కుమారుడి పెళ్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించారు.

 జిహెచ్ఎంసీ సిటీ చీఫ్ ప్లానింగ్ అధికారి దేవేందర్ రెడ్డి తన కూతురి పెళ్లికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఆహ్వానించారు.
KCR
Hyderabad
Telangana
TRS

More Press News