పవన్ ఆమరణ దీక్షపై స్పష్టతనిచ్చిన జనసేన!

పవన్ ఆమరణ దీక్షపై స్పష్టతనిచ్చిన జనసేన!

'జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆమరణ దీక్ష చేస్తారని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవం. తప్పుడు సమాచారంతో పార్టీ లెటర్ హెడ్ పై పార్టీ అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ పేరిట ప్రెస్ నోట్ సృష్టించారు. అసత్యమైన ఆ ప్రెస్ నోట్ ను ఎవరూ విశ్వసించవద్దు. ఈ తప్పుడు లేఖను సృష్టించి, ఫోర్జరీ సంతకం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పార్టీ లీగల్ విభాగం సన్నద్ధమైంది.' అని జనసేన ఓ ప్రకటనలో తెలిపింది.

Jana Sena
Pawan Kalyan
Andhra Pradesh

Watch Today's Deals on Amazon

More Press News