పీవీ సింధు స్వర్ణం పతకం సాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం

Related image

హైదరాబాద్: కామన్ వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్వర్ణం పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. పీవీ సింధుకు సీఎం శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు.

More Press Releases