వాజ్ పేయి ప్రథమ వర్ధంతి: నివాళులు అర్పించిన ప్రధాని, రాష్ట్రపతి

వాజ్ పేయి ప్రథమ వర్ధంతి: నివాళులు అర్పించిన ప్రధాని, రాష్ట్రపతి
దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, హోమ్ మంత్రి అమిత్ షా లతో పాటు పలువురు మంత్రులు అటల్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి వాజ్ పేయి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

Atal Bihari Vajpayee
Narendra Modi
Ram Nath Kovind
Amit Shah

More Press News