డీజీలుగా పదోన్నతులు పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు.. అభినందించిన సీఎం కేసీఆర్

డీజీలుగా పదోన్నతులు పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు.. అభినందించిన సీఎం కేసీఆర్
డీజీలుగా పదోన్నతులు పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు పూర్ణచందర్ రావు, గోపీకృష్ణ మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించి, శుభాకాంక్షలు చెప్పారు.
KCR
Telangana

More Press News