తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చే వరకు విశ్రమించేది లేదు: చంద్రబాబు

Related image

విజయవాడలో నిన్న తెదేపా రాష్ట్రస్థాయి సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 'తెలుగుదేశం ఇప్పటి వరకూ ఎన్నో గెలుపోటములను చూసిందని, సంక్షోభాలు తెలుగుదేశానికి కొత్తేమీ కాదని అన్నారు. 37ఏళ్లుగా ఎందరినో నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ మనదని, మళ్లీ తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చే వరకూ విశ్రమించేది లేదని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు.


More Press Releases