అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్!

అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్!
సచివాలయంలో స్పందనపై అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. సమస్యల పరిష్కారంలో నాణ్యతపై కలెక్టర్లు, ఎస్పీలతో వివరంగా సీఎం జగన్ మాట్లాడారు.
Jagan
Andhra Pradesh

More Press News