కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ!

Related image

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీలో కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు జాతీయ రహదారి ప్రాజెక్ట్‌ లపై గంటకుపైగా చర్చించారు.ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కూడా ఉన్నారు.

More Press Releases