ఆర్ అండ్ బి ఉన్నతాధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష

Related image

  • సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ,ఈఎన్సీలు గణపతి రెడ్డి,రవీందర్ రావు
  • ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డ్యామేజ్ అయిన రోడ్లు,వంతెనల గురించి అడిగి తెలుసుకున్న మంత్రి

మంత్రి కామెంట్స్:
  • ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా డ్యామేజ్ అయిన రోడ్లకు పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలి
  • వర్షానికి దెబ్బతిన్న రోడ్లు-వంతెనల వివరాలు అంచనావేసి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి
  • పర్మినెంట్ గా వాటిని పునరుద్ధరణ చేయడం కోసం ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు సిద్ధం చేయండి
  • ఎట్టి పరిస్థితుల్లో ప్రజా రవాణాకు ఇబ్బందులు ఎదురవ్వకూడదు
  • అధికారులు 24 గంటలు తమ హెడ్ క్వార్టర్ లో కచ్చితంగా అందుబాటులో ఉండాలి
  • ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో అధికారులు పని చేయాలి

More Press Releases