పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో క‌రోనా నివార‌ణ‌కు విరాళాలు

Related image

తొర్రూరు (మ‌హ‌బూబాబాద్ జిల్లా), మే 2: క‌రోనా నివార‌ణ కోసం అనేక మంది దాతలు మందుకు వ‌స్తున్నారు. తాజాగా తొర్రూరు లోని శ్రీ అశ్విని కళామందిర్ & శ్రీ గాయత్రి కళా మందిర్ కు చెందిన వాళ్ళు రూ.ల‌క్ష విరాళాన్ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకి అంద‌చేశారు. అలాగే, తొర్రూరుకే చెందిన శ్రీ సాయిరాం ఐరన్ & హార్డ్ వేర్ షాప్ య‌జ‌మాని జమ్ముల అశోక్ రెడ్డి రూ. 2 ల‌క్షలను మంత్రి ఎర్రబెల్లి కి అందచేశారు. ఈ నిధుల‌ను నియోజ‌క‌వ‌ర్గంలో క‌రోనా నివార‌ణ‌కు వినియోగించాల‌ని మంత్రిని అభ్య‌ర్థించారు.

More Press Releases