తెలంగాణ సీఎం సహాయనిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన బయోలాజికల్ ఇ లిమిటెడ్ కంపెనీ

Related image

కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు సహాయంగా హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఇ లిమిటెడ్ కంపెనీ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించింది. సంబంధిత చెక్కును సంస్థ ఎండీ మహిమా దాట్ల, డైరెక్టర్ డా. ఇందిరా రాజు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు.

More Press Releases