'అమరజీవి'కి నివాళులు అర్పించిన ఏపీ సీఎం జగన్

Related image

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

More Press Releases