మాడపాటి సత్యవతి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం

మాడపాటి సత్యవతి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం
ఆకాశవాణి మాజీ న్యూస్ రీడర్ మాడపాటి సత్యవతి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు మాడపాటి సత్యవతి తన సుస్వరంతో రేడియో వార్తలు చదువుతూ, తన హితులకు, సన్నిహితులకు మాత్రమే కాకుండా, లక్షలాది మంది శ్రోతల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న వ్యక్తిగా ఆమె సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు.
KCR
TRS
Hyderabad
Telangana

More Press News