HICC లో బయో ఆసియా-2024 సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Related image

HICCలో బయో ఆసియా-2024 సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరైన మంత్రి శ్రీధర్ బాబు,అధికారులు, వివిధ దేశాల ప్రతినిధులు. 

HICCలో బయో ఆసియా-2024 సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్... 

 రాష్ట్రంలో మూడు చోట్ల ఫార్మా విలేజెస్ ఏర్పాటు చేయబోతున్నాం. 

 దావోస్ వేదికగా 40 వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చాము. 

 జినోమ్ వ్యాలీ ఫేజ్-2ను త్వరలో ప్రారంభిస్తాం  మీకలలను సాకారం చేసేందుకు అన్ని విధాలుగా సహకరిస్తాం.. 

 హైదరాబాద్ ను లైఫ్ సైన్సెస్ కు రాజధానిగా మారుస్తాం.. 

 ఫార్మా ఉత్పత్తుల్లో 1/3 హైదరాబాద్ నుంచే వస్తున్నాయి. 

 హెల్త్‌ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 

 నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెంజా ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. 

 ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్.సెమెంజాకు జీనోమ్ వ్యాలీ ఎక్సెలెన్స్ అవార్డును అందించి అభినందించారు.

   

More Press Releases