పత్రికా ప్రకటన: హైదరాబాద్: ప్రధాని శ్రీ నరేంద్ర మోడీకి ఘనస్వాగతం

Related image

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీకి ఘనస్వాగతం
  

హైదరాబాద్, నవంబర్ 12 :: రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. శనివారం మధ్యాన్నం హైదరాబాద్ కు విచ్చేసిన భారత ప్రధాన మంత్రికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్శ్రీ మతి తమిళి సై సౌందరరాజన్ ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మాత్యులు శ్రీ జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ధి
శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్లమెంట్స భ్యులు శ్రీ కె.లక్ష్మణ్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

   

More Press Releases