కాన్సాస్ సెనేట్ లో కేఏ పాల్ ప్రత్యేక ప్రసంగం... ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు
- అమెరికాలోని ఓ స్టేట్ సెనేట్ లో కేఏ పాల్ ప్రసంగం
- యుద్ధాలన్నీ వెంటనే ఆగిపోవాలన్న పాల్
- భారత్, అమెరికా మధ్య బంధాలు బలోపేతం కావాలని ఆకాంక్ష
భారత్, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని పాల్ అన్నారు. ప్రపంచ శాంతి కోసం ఇరు దేశాలు కలిసి నాయకత్వం వహించాలని చెప్పారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో భారత్, అమెరికాలు కీలక పాత్ర పోషంచగలవని అన్నారు.