శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం మంగోలియాకు మళ్లింపు
- ఎయిరిండియా విమానం ఏఐ174 బోయింగ్ క్రాఫ్ట్లో సాంకేతిక లోపం
- ముందస్తు జాగ్రత్తగా ఉలన్బాటర్లో సురక్షితంగా దిగిన విమానం
- విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు సంస్థ వెల్లడి
విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఈ విమానం మధ్యాహ్నం 2.47 గంటలకు బయలుదేరింది. సోమవారం రాత్రి 9.59 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ కావాల్సి ఉంది. ఈ విమానం కోల్కతా మీదుగా ఢిల్లీకి రావాల్సి ఉంది.