సంగారెడ్డిలో కారు అద్దాలు పగులగొట్టి రూ. 20 లక్షలు చోరీ
- సంగారెడ్డిలో ఇల్లును విక్రయించి కారులో నగదు తీసుకువస్తున్న బాధితుడు
- బంధువుల ఇంటి ముందు కారు ఆపి లోనికి వెళ్లిన వైనం
- బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు అద్దాలు పగులగొట్టి నగదు చోరీ
అదే సమయంలో, ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు కారు అద్దాలను పగులగొట్టి రూ. 20 లక్షలను అపహరించారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నగదును దోచుకెళ్లిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.