ఆసుపత్రిలో చేరిన రాగిణి ఎంఎంఎస్ నటి
- ముంబై లోకల్ రైలులో నుంచి దూకడంతో గాయాలు
- స్నేహితురాళ్లతో కలిసి షూటింగ్ కు వెళుతుండగా ప్రమాదం
- తలకు గాయం కావడంతో అబ్జర్వేషన్ లో ఉంచిన వైద్యులు
దీంతో ఆందోళన చెందిన కరిష్మా.. కదులుతున్న రైలులో నుంచి దూకేసిందని వివరించారు. కరిష్మా వీపుతో పాటు శరీరమంతా చిన్న చిన్న గాయాలయ్యాయని, తలకు దెబ్బ తగలడంతో వైద్యులు ఎంఆర్ఐ చేశారని తెలిపారు. ఈ ప్రమాదంపై కరిష్మా ఇన్ స్టాలో స్పందిస్తూ.. ప్రస్తుతం తాను ఆసుపత్రిలో ఉన్నానని, తాను త్వరగా కోలుకోవాలంటే మీ అందరి ప్రేమాభిమానాలు కావాలని పోస్ట్ పెట్టారు.