కేంద్రమంత్రి కుమారుడికి నారా లోకేశ్ ఆశీస్సులు
- ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లిన మంత్రి నారా లోకేశ్
- రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతుల చిన్నారిని ముద్దాడిన నారా లోకేశ్
ఈ సందర్భంగా అక్కడే ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సతీమణి బండారు మాధవీలతను క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్కు తిరుగు ప్రయాణం అయ్యారు.