ఇవాళ సాయంత్రం ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
- రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం
- రాష్ట్రానికి నిధుల కోసం విజ్ఞప్తి చేయనున్న ముఖ్యమంత్రి
- ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో పాల్గొననున్న చంద్రబాబు
- రేపు రాత్రే అమరావతికి తిరిగి రాక
రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఓ ప్రైవేటు హోటల్ లో 'ఎకనమిక్ టైమ్స్' నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అదే రోజు రాత్రి సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు.