చందానగర్ ఖజానా జువెలర్స్ చోరీ కేసులో పురోగతి
- ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- రెండు బైక్ లపై పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు
- వీరు ప్రయాణిస్తున్న బైక్ లు కూడా దొంగిలించినవే
ముఖాలకు మాస్క్ లు, తలకు క్యాప్ లు, చేతులకు గ్లౌజులు ధరించి ప్రయాణిస్తుండటంతో వీరి కదలికలు పోలీసులకు అనుమానం కలిగించారు. వీరు ప్రయాణిస్తున్న బైకులు కూడా దొంగిలించినవేనని పోలీసులు గుర్తించారు. ఈ ఆరుగురిని పోలీస్ స్టేషన్ కు తరలించి, వారిపై కేసు నమోదు చేశారు. ఈ దోపిడీ వెనుక ఉన్న వ్యక్తల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.