లాభాల్లో ముగిసిన మార్కెట్లు... సెన్సెక్స్ 418 అప్
- అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు
- 157 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 87.70
బీఎస్ఈ సెన్సెక్స్ లో అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, బీఈఎల్, టాటా స్టీల్, టీసీఎస్ వంటి షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హిందుస్థాన్ యూనిలీవర్ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.