ఇన్వెస్టర్ల అప్రమత్తత... స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 63 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 16 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.94
బీఎస్ఈ సెన్సెక్స్ లో మహీద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు ప్రధానంగా లాభపడ్డాయి. ఎటర్నల్, సన్ ఫార్మా, టాటా మోటార్స్, టాటా స్టీల్, బీఈఎల్ తదితర షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.