ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్.. ఒకరి మృతి
- ఫుడ్ పాయిజన్ పై ఆరా తీసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్శింహ
- ఘటనపై దర్యాప్తు జరుపుతున్న అధికారులు
- ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ అనుదీప్
ఈ సంఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్శింహ ఆరా తీశారు. రోగులకు ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందనే విషయంపై అధికారులు విచారణ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ మంగళవారం రాత్రి మానసిక వైద్యశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.