ఈ నెల 26 నుంచి రైతు భరోసా అందిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- రైతు భరోసా ఎగ్గొట్టారంటూ విపక్షాల విమర్శలు
- స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం
- రైతు భరోసా మొత్తాన్ని కూడా రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచామన్న పొన్నం
- కొత్త రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడి
ఇక, గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ జరగలేదని, జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా జరుగుతోందని, ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడం జరుగుతుందని మంత్రి పొన్నం చెప్పారు.