విజయవాడలో గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్లిన సీఎం చంద్రబాబు
- సచ్చిదానంద స్వామిని కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు
- ముఖ్యమంత్రికి ఆశీస్సులు అందించిన సచ్చిదానంద స్వామి
- ముఖ్యమంత్రి వెంట మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
అనంతరం, గణపతి సచ్చిదానంద స్వామి... సీఎం చంద్రబాబుకు శాలువా కప్పి ఆశీర్వచనాలు పలికారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా ఉన్నారు. కాగా, చంద్రబాబుకు సచ్చిదానంద ఆశ్రమ వర్గాలు ఘనస్వాగతం పలికాయి.