రికార్డులు తారుమారు చేశారు.. ప్రతీ మండలంలోనూ భూకుంభకోణం ఎదురుచూస్తోంది: చంద్రబాబు
రెవెన్యూ సమస్యలకు కారణమైన అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయని తెలిపారు. రికార్డులు తారుమారు చేశార్న సీఎం.. ప్రతీ మండలంలోనూ భూకుంభకోణం జరిగిందన్నారు.