‘ఉమెన్ చాందీ పబ్లిక్ సర్వెంట్ అవార్డ్’కి ఎంపికైన రాహుల్ గాంధీ
కాగా రాహుల్ గాంధీ చాలా ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. భారత్ జోడో యాత్ర నిర్వహించి దేశవ్యాప్తంగా ప్రజల సమస్యలను విన్నారు. వాటికి పరిష్కారాల కోసం ప్రయత్నించారని, అందుకే ఎంపీ శశి థరూర్ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల జ్యూరీ రాహుల్ గాంధీకి ఈ అవార్డును ఎంపిక చేసిందని ఒక ప్రకటనలో ‘ఉమెన్ చాందీ ఫౌండేషన్’ పేర్కొంది.