ఏపీలో పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఆరుగురి మృతి
- అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో కారుని ఢీకొన్న వాహనం
- ఈ ప్రమాదంలో నలుగురి మృత్యువాత
- చిత్తూరు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
ఇక చిత్తూరు జిల్లాలోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దపంజాణి మండలం బసవరాజు కండ్రిగ వద్ద టూరిస్టు బస్సు బోల్తాపడింది. బస్సు అనంతపురం నుంచి తమిళనాడుకు వెళ్తుండగా జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరో 10 మంది టూరిస్టులు గాయపడ్డారు. చనిపోయినవారు సత్యసాయి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.