హత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి రూ.50 వేలు అందించిన మంత్రి సీతక్క
- కూలి పనుల కోసం మహబూబాబాద్ జిల్లా నుంచి మియాపూర్ వచ్చిన కుటుంబం
- ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలిక అదృశ్యం
- అదే వీధిలో చెత్తకుప్పలో శవమై కనిపించిన వైనం
- అత్యాచారం చేసి చంపేసి ఉంటారని భావిస్తున్న పోలీసులు
ఈ నేపథ్యంలో, మంత్రి సీతక్క మహబూబాబాద్ జిల్లాలో నేడు అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులకు రూ.50 వేల సాయం అందించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.