వరంగల్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య?
- అధినేత కేసీఆర్ నుంచి రాజయ్యకు పిలుపు
- బీఆర్ఎస్ అధినేత ఫామ్ హౌస్కు బయలుదేరిన రాజయ్య
- కాసేపట్లో కేసీఆర్ అధికారికంగా రాజయ్య పేరు ప్రకటించే అవకాశం
అధినేత బుజ్జగింపుల తర్వాత ఆయన కడియం శ్రీహరి గెలుపు కోసం పని చేశారు. ఆ తర్వాత వరంగల్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును కేసీఆర్ ప్రకటించారు. కానీ అనూహ్యంగా వీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి కోసం పలువురి పేర్లను పరిశీలించింది. చివరకు రాజయ్యను కేసీఆర్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.