ఆలేరు వద్ద కృష్ణా ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం
- ఆలేరు స్టేషన్ దాటుతుండగా పెద్ద శబ్దం
- గమనించి రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేసిన ప్రయాణికులు
- పట్టా విరిగినట్టు గుర్తించి మరమ్మతులు చేసిన సిబ్బంది
అప్రమత్తమైన అధికారులు రైలును నిలిపివేశారు. అనంతరం పట్టాలను పరిశీలించగా రైలు పట్టా విరిగినట్టు గుర్తించి మరమ్మతులు చేశారు. అనంతరం రైలు బయలుదేరింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.