అట్టహాసంగా ఐఎస్పీఎల్ ప్రారంభ వేడుకలు.. నాటు నాటు పాటకు చిందేసిన సచిన్, చెర్రీ
- ఐఎస్పీఎల్ ప్రారంభ వేడుకల్లో సెలబ్రిటీలు, క్రికెటర్ల సందడి
- థానేలోని దడొజీ కొనదేవ్ స్టేడియానికి భారీగా తరలి వచ్చిన అభిమానులు
- తమ స్టెప్పులతో అభిమానులను ఫిదా చేసిన సెలబ్రిటీలు
- ప్రత్యేక ఆకర్షణగా రాంచరణ్, సచిన్
ఇక ఐఎస్పీఎల్ క్రికెట్ టోర్నీ విషయానికి వస్తే.. ఇది టీ10 ఫార్మాట్లో టెన్నిస్ బాల్తో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా, శ్రీనగర్ జట్లు పోటీ పడుతున్నాయి. హైదరాబాద్ జట్టుకు చెర్రీ యజమానిగా ఉన్నారు.