ముంబై లోకల్ ట్రెయిన్ ప్రయాణికులకు ఆర్థిక మంత్రి సర్ప్రైజ్
- శనివారం ముంబై లోకల్ ట్రెయిన్లో నిర్మలా సీతారామన్ ప్రయాణం
- ఘట్కోపర్ నుంచి కల్యాణ్ వరకూ సామాన్యులతో కలిసి జర్నీ చేసిన మంత్రి
- మంత్రితో సెల్ఫీ దిగేందుకు పలువురి ఉత్సాహం
అయితే, ఆర్థిక మంత్రి సామాన్యులతో కలిసి ప్రయాణించడం ఇదే తొలిసారిగా కాదు. గతేడాది నవంబర్లో ఆమె కేరళలో వందేభారత్ రైల్లో ప్రయాణించారు. జర్నీ అద్భుతంగా ఉందని ఆ తరువాత వ్యాఖ్యానించారు.