ఇంగ్లండ్తో నాలుగో టెస్టుకు జట్టుని ప్రకటించిన బీసీసీఐ
- 4వ టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇచ్చిన సెలక్టర్లు
- కేఎల్ రాహుల్ కూడా ఆడడం లేదని బీసీసీఐ ప్రకటన
- రాజ్కోట్ టెస్టుకు దూరమైన ముకేశ్ కుమార్కు చోటు
టీమిండియా జట్టు ఇదే..
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవ్దత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్.
కాగా నాలుగవ టెస్ట్ మ్యాచ్లో బుమ్రా అందుబాటులో లేకపోవడం కాస్త మైనస్గా భావించాలి. మంచి ఫామ్లో ఉన్న బుమ్రా ఈ సిరీస్లో ఇప్పటివరకు అత్యధికంగా 17 వికెట్లు తీశాడు. వైజాగ్ వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్లో ఒంటి చేత్తో జట్టుని గెలిపించాడు.