పాకిస్థాన్ రికార్డును బ్రేక్ చేసేందుకు అడుగుదూరంలో నిలిచిన టీమిండియా!
- ఆఫ్ఘనిస్థాన్పై నేటి మ్యాచ్లో గెలిస్తే టీ20 ఫార్మాట్లో అత్యధిక క్లీన్స్వీప్లు సాధించిన జట్టుగా నిలవనున్న భారత్
- ప్రస్తుతానికి చెరో 8 వైట్వాష్లతో సమంగా నిలిచిన ఇండియా, పాకిస్థాన్
- ఇప్పటికే 2-0 తేడాతో ఆఫ్ఘనిస్థాన్ సిరీస్ను దక్కించుకున్న భారత్
కాగా నేడు (బుధవారం) ఆఫ్ఘనిస్థాన్తో జరగనున్న మ్యాచ్ టీ20 వరల్డ్ కప్2024కు ముందు టీమిండియాకు చిట్టచివరి టీ20 మ్యాచ్ కానుంది. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్, ఆ తర్వాత ఐపీఎల్ తర్వాత నేరుగా ప్రపంచ కప్ ఆడాల్సి ఉంటుంది.