ఏపీ మీదుగా ప్రయాణించనున్న అమృత్ భారత్ రైలు
- తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడతో పాటు పలు స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్న మాల్టా-బెంగళూరు ఎక్స్ప్రెస్
- ప్రధాని మోదీ చేతుల మీదుగా శనివారం లాంఛనంగా ప్రారంభం కానున్న సరికొత్త రైలు
- అత్యాధునిక సౌకర్యాలతో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం
కాగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అమృత్ భారత్ రైలు వలస కార్మికులకు మరింత ప్రయోజనకారిగా ఉండనుంది. ఇందులో 12 స్లీపర్ తరగతి, 8 జనరల్, 2 గార్డు బోగీలు ఉంటాయి. వందేభారత్ తరహాలో మరింత డైనమిక్గా దీనిని డిజైన్ చేశారు. దివ్యాంగ ప్రయాణికులకు, మహిళలకు అధునాతన సౌకర్యాలు కల్పించారు.