రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన దానకిశోర్, ఆమ్రపాలి
- సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన అధికారులు
- అధికారంలోకి వచ్చాక అధికారుల బదిలీలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
- హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా ఆమ్రపాలికి బాధ్యతలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అధికారుల బదిలీలు చేపట్టింది. ఈ క్రమంలో గత శుక్రవారం ఆమ్రపాలి హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గానూ ఆమె బాధ్యతలు స్వీకరించారు.