మంత్రి కాకాణికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి సవాల్
- చంద్రబాబును విమర్శించే స్థాయి కాకానికి లేదన్న బుచ్చయ్య చౌదరి
- రైతులకు, వ్యవసాయానికి మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని సవాల్
- తుపాను వల్ల నష్టపోయిన రైతులకు రూ. 10 వేల కోట్ల సాయం అందించాలని డిమాండ్
తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులకు వెంటనే రూ. 10 వేల కోట్ల సాయం అందించాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి, నీటిపారుదల రంగానికి తమ ప్రభుత్వం ఏం చేసిందో తాము అంకెలతో సహా నిరూపిస్తామని చెప్పారు. 7 లక్షల కోట్ల బడ్జెట్ లో తమ టీడీపీ ప్రభుత్వం సాగునీటి రంగానికి రూ. 68 వేల కోట్లను కేటాయించి 24 ప్రాజెక్టులను పూర్తి చేసిందని తెలిపారు.