రెవెన్యూ విలేజ్గా ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేట.. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
- ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలతో ప్రాథమిక ఉత్తర్వులు విడుదల చేసిన సీఎస్
- ఇప్పటి వరకు పెద్దాపూర్ రెవెన్యూ గ్రామంలో భాగంగా అక్కంపేట
- ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి-బిలో అమరవీరుల స్మృతివనం అభివృద్ధి, సుందరీకరణ కోసం ఎకరం భూమి కేటాయింపు
అలాగే, ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి-బి గ్రామంలో అమరవీరుల స్తూపం సమీపంలో స్మృతివనం అభివృద్ధి, సుందరీకరణ కోసం ఎకరం భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం మరో నోటిఫికేషన్ జారీ చేసింది.