తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం జగన్ పర్యటన
- ఏపీపై విరుచుకుపడిన మిగ్జామ్ తుపాను
- బాపట్ల వద్ద తీరం దాటిన వైనం
- పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిన తుపాను
ఈ నేపథ్యంలో, సీఎం జగన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేపు (డిసెంబరు 8) పర్యటించనున్నారు. తిరుపతి జిల్లా గూడూరు, బాపట్ల జిల్లాల్లో సీఎం పర్యటన సాగనుంది. తమిళనాడు, ఏపీ రాష్ట్రాలపై విరుచుకుపడిన మిగ్జామ్ తీవ్ర తుపాను బాపట్ల వద్ద తీరం దాటిన సంగతి తెలిసిందే.