గజ్వేల్లో కేసీఆర్ విజయం
- సమీప అభ్యర్థి ఈటల రాజేందర్పై గెలుపు
- గజ్వేల్లో హ్యాట్రిక్ సాధించిన గులాబీ బాస్
- 2018తో పోల్చితే తగ్గిన మెజారిటీ
ఇదిలావుండగా కామారెడ్డిలో కేసీఆర్ అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు. బీజేపీ తరపున పోటీ చేసిన కాటిపల్లి వెంకట రమణారెడ్డి 5,156 ఓట్ల తేడాతో గెలిచి సంచలనం సృష్టించారు. ఇదే స్థానం నుంచి పోటీ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కేసీఆర్లపై వెంకట రమణారెడ్డి గెలవడం సంచలనంగా మారింది. కేసీఆర్ రెండవ స్థానంలో, రేవంత్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు.