నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేటి షెడ్యూల్ ఇదిగో!
- 215వ రోజుకు చేరుకున్న లోకేశ్ పాదయాత్ర
- పిఠాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించిన యాత్ర
- సాయంత్రం ఉప్పాడ జంక్షన్ వద్ద బహిరంగసభ
నేటి పాదయాత్ర షెడ్యూల్:
- 10 గంటలకు పవర జంక్షన్ వద్ద పిఠాపురం నియోజకవర్గంలోకి ప్రవేశం
- 10.40 గంటలకు చిత్రాడ గ్రామస్తులతో సమావేశం
- 10.50 గంటలకు చిత్రాడలో న్యాయవాదులతో భేటీ
- 12 గంటలకు పాదగయ వద్ద భోజన విరామం
- సాయంత్రం 4 గంటలకు పాదగయ వద్ద పాదయాత్ర కొనసాగింపు
- సాయంత్రం 4.10 గంటలకు పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రైవేట్ టీచర్లతో సమావేశం
- సాయంత్రం 4.20 గంటలకు బీసీ సామాజికవర్గీయులతో భేటీ
- సాయంత్రం 4.30 గంటలకు పిఠాపురం అంబేద్కర్ సెంటర్ వద్ద ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం
- సాయంత్రం 4.40 గంటలకు పాత బస్టాండు వద్ద టూ వీలర్ మెకానిక్ లు, ముస్లింలతో భేటీ
- సాయంత్రం 4.45 గంటలకు ఉప్పాడ జంక్షన్ వద్ద బహిరంగసభ
- సాయంత్రం 7 గంటలకు ఓసీ సంఘంతో భేటీ
- అనంతరం రాత్రికి యండపల్లి జంక్షన్ వద్ద విడిది కేంద్రంలో బస.
