Telangana Elections: హైదరాబాద్ లో సినీ ప్రముఖులు ఓటు వేయనున్న పోలింగ్ బూత్ ల వివరాలు!

  • రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం
  • జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటు వేయనున్న చిరంజీవి, రాంచరణ్
  • ఓబుల్ రెడ్డి స్కూల్ లో ఓటు వేయనున్న జూనియర్ ఎన్టీఆర్ దంపతులు
Details of Tollywood stars polling booths in Telangana elections

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సర్వం సిద్ధమయింది. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ నేపథ్యంలో నగర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు సినీ ప్రముఖులు వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

సినీ ప్రముఖులు ఎవరెవరు ఎక్కడ ఓటు వేస్తున్నారంటే..:

  • చిరంజీవి, రాంచరణ్, సురేఖ, ఉపాసన, నితిన్ - జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్.. పోలింగ్ బూత్ 165
  • జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి - ఓబుల్ రెడ్డి స్కూల్.. పోలింగ్ బూత్ 150
  • మహేశ్ బాబు, నమ్రత, మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి - జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ .. పోలింగ్ బూత్ 165
  • అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్ - బీఎస్ఎన్ఎల్ సెంటర్ .. పోలింగ్ బూత్ 153
  • ప్రభాస్, అనుష్క, వెంకటేశ్, బ్రహ్మానందం - మణికొండ 
  • రాజమౌళి, రమా రాజమౌళి, కీరవాణి, విజయేంద్ర ప్రసాద్ - షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ 
  • అల్లరి నరేశ్ - రోడ్ నెంబర్ 45, జూబ్లీహిల్స్
  • రవితేజ - ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ .. పోలింగ్ బూత్ 157 
  • నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్ - వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ .. పోలింగ్ బూత్ 151
  • దగ్గుబాటి రానా, దగ్గుబాటి సురేశ్ బాబు - ఎఫ్ఎన్సీసీ .. పోలింగ్ బూత్ 166
  • రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్ - ఎఫ్ఎన్సీసీ .. పోలింగ్ బూత్ 164
  • శ్రీకాంత్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ - జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ .. పోలింగ్ బూత్ 164.

  • Loading...

More Telugu News