'రాష్ట్రంలో కాంగ్రెస్ పక్కా... నన్నూ గెలిపిస్తే మంత్రిని అవుతా'నన్న సీతక్క
- గెలిపిస్తే మంత్రిగా తిరిగి వచ్చి అభివృద్ధి చేస్తానన్న సీతక్క
- ఎన్ని కోట్లు ఖర్చు చేసినా కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరని వ్యాఖ్య
- సీతక్కపై బీఆర్ఎస్ నుంచి బడే నాగజ్యోతి, బీజేపీ నుంచి ప్రహ్లాద్ నాయక్ పోటీ
కాగా, 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున ములుగు నియోజకవర్గం నుంచి సీతక్క గెలిచారు. 2014లోనూ టీడీపీ నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన సీతక్క 2018లో అదే నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి సీతక్క, బీఆర్ఎస్ నుంచి బడే నాగజ్యోతి, బీజేపీ నుంచి అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ పోటీలో ఉన్నారు.