తనపై చేతబడి చేశారన్న బీజేపీ చార్మినార్ అభ్యర్థి మేఘారాణి.. రోడ్డుపై మేకులు ఏరిన పోలీసులు.. వీడియో ఇదిగో!
- నామినేషన్కు వెళ్తుండగా రోడ్డుపై మేకుల దర్శనం
- నేరుగా ఎదుర్కోలేక ఇలా చేతబడితో కుట్రలు చేస్తున్నారని మేఘ ఆరోపణ
- బీజేపీ నాయకురాలి ఫిర్యాదుతో కేసు నమోదు
రోడ్డుపై మేకులు చల్లిన ఘటనపై మేఘ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.