విజయవాడలో సూపర్స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమలహాసన్
- గురునానక్ కాలనీలో విగ్రహావిష్కరణ
- వైసీపీ నేత దేవినేని అవినాశ్తో కలిసి ఆవిష్కరణ
- కమలహాసన్కు థ్యాంక్స్ చెప్పిన అవినాశ్
ఆయన వారసుడు మహేశ్బాబు సినీ రంగంలో తనదైన ముద్ర వేయడంతోపాటు సేవా రంగంలోనూ ముందున్నారని కొనియాడారు. షూటింగ్స్తో నిత్యం బిజీగా ఉండే కమలహాసన్ విజయవాడ వచ్చి కృష్ణ విగ్రహన్ని ఆవిష్కరించినందుకు సంతోషంగా ఉందని, విజయవాడ ప్రజలు, కృష్ణ, మహేశ్బాబు అభిమానుల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు.