నారా భువనేశ్వరిని కలిసేందుకు అనుమతిలేదు.. టీడీపీ వర్గాలకు పోలీసుల నోటీసులు
- రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి నిరసన కార్యక్రమం
- ఆమెకు సంఘీభావంగా ఎవరూ జిల్లాకు రావద్దంటూ పోలీసుల నోటీసులు
- జగన్ కక్ష సాధింపు చర్యలు చూడండంటూ టీడీపీ ఆగ్రహం
మరోవైపు పోలీసుల తీరుపై టీడీపీ మండిపడింది. జగన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నారా భువనేశ్వరికి సంఘీభావం తెలపడానికి రావద్దంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.