చంద్రబాబు ఆరోగ్యంపై ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు
- వైద్యుల సూచనలను అధికారులు పాటించేలా చూడాలని పిటిషన్లో విజ్ఞప్తి
- మెడికల్ రిపోర్టులు కోర్టుకు సమర్పించి మెరుగైన వైద్యం అందించాలని కోరిన న్యాయవాదులు
- పిటిషన్పై వాదనలు విననున్న ఏసీబీ న్యాయస్థానం
చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తోన్న టీడీపీ కోర్టుకు వెళ్లాలని, న్యాయవాదుల ద్వారా పిటిషన్ దాఖలు చేయించాలని ఈ రోజు నిర్ణయించింది. దీంతో న్యాయవాదులు ఇందుకు సంబంధించి పిటిషన్ను సిద్ధం చేసి, ఆ తర్వాత కోర్టులో దాఖలు చేశారు.